amp pages | Sakshi

పోలీసుల ఓవరాక్షన్‌

Published on Mon, 03/18/2019 - 11:51

విశాఖపట్నం  ,నాతవరం(నర్సీపట్నం): నర్సీపట్నంలో ఆదివా రం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ సభకు తరలివచ్చిన కార్యకర్తలపై  పోలీసులు దురుసుగా ప్రవరించారు. కొందరిపై చేయి చేసుకున్నారు. నర్సీపట్నంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. దీంతో సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పెదడడ్డేపల్లి జంక్షన్, జోగినా«థునిపాలెం జంక్షన్, హెలిప్యాడ్‌కు వెళ్లె రోడ్డులో  పలు చోట్ల పోలీసు బందోబస్తు ఏర్పా టు చేశారు. ఉహించని విధంగా జనాలు తాకిడి పెరగడంతో కొందరు పోలీసులు   కార్యకర్తల వా హనాలను  తమ ఇష్టమెచ్చినట్లుగా నిలుపుదల చేయడంతో పాటు వారిపై దురుసుగా ప్రవర్తించారు.

తుని రూటులో  వచ్చే వారి పట్ల  ఏఎస్‌ఐ ధర్మరావు  మరీ ధారుణంగా  వ్యవహరించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభ  వార్త సేకరణ కోసం వచ్చిన రాష్ట్ర,జిల్లా జర్నలిస్టుల ప్రత్యేక వాహనాన్ని  నిలుపుదల చేశారు. కవరేజీ కోసం వచ్చామని  మీటింగ్‌ అయిపోతోంది, వాహనాన్ని వెళ్లనీయండని ఏఎస్‌ఐ ధర్మరావుకు విజ్ఙప్తి చేసినా కనీసం పట్టించుకోకుండా, వారిపై కూడా దురుసుగా ప్రవర్తించారు.  చివరకు ఎస్పీ కార్యాలయం నుంచి  పీఆర్‌వో శ్రీనివాసరావు స్వయంగా పోన్‌ చేసి, అవాహనాన్ని విడిచి పెట్టాలని ఏఎస్‌ఐ ధర్మరావుకు చెప్పినా  మొండిగా వ్యవహరించారు. అక్కడకు సమీ పంలో ఉన్న  ఎస్‌ఐ వచ్చి... వాహనాన్ని పంపిం చారు. నాయుకులు, కార్యకర్తలపై దురుసుగా  వ్యవరించిన కొందరు పోలీసులు తీరుపై  వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ ఏఎస్పీ కె.ఆరిఫ్‌ హఫీజ్‌కు  స్వయంగా పిర్యాదు చేశారు. కార్యకర్తలను దారుణంగా కొట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా సిబ్బందికి ఆదేశిస్తామని ఏఎస్పీ చెప్పారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)