అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మోడీ ఇంకా రాలేదు... పోలీసుల ఓవరాక్షన్
Published on Thu, 05/01/2014 - 09:44
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గురువారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి, వాయులింగేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తీశ్వరాలయంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. మోడీ రాక ముందే భక్తులపై ఆంక్షలు విధించారు.
రాహు, కేతు పూజలు రద్దు చేస్తున్నట్లు అకస్మాత్తుగా అధికారులు ప్రకటించారు. దాంతో రాహు, కేతు పూజ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ పూజ కోసం ఎక్కడినుంచో వచ్చిన తమను ఇలా అవస్థలకు గురి చేయడం ఎంత వరకు సమంజసమని భక్తులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
#
Tags