ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
1600 కిలోల గంజాయి పట్టివేత
Published on Mon, 12/14/2015 - 16:53
నర్సీపట్నం : విశాఖ జిల్లా నర్సీపట్నం ఎక్సైజ్ పోలీసులు 1600 కిలోల గంజాయిని సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ స్టేషన్ సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టగా.. ఐచర్ లారీలో తరలిస్తున్న 40 బస్తాల గంజాయి (1600 కిలోలు) రవాణా వెలుగు చూసింది. సరుకును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని చింతపల్లి నుంచి తుని రైల్వే స్టేషన్కు తరలిస్తున్నట్టు తెలిసింది.
#
Tags