నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రసాద్రెడ్డి అంత్యక్రియలు ప్రారంభం
Published on Thu, 04/30/2015 - 11:22
అనంతపురం: అనంతపురం జిల్లా రాప్తాడులో దారుణ హత్యకు గురైన వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్రెడ్డి అంత్యక్రియలు గురువారం ప్రనన్నాయనపల్లిలో ప్రారంభమైనాయి. ప్రసాద్రెడ్డి మృతదేహంతో వైఎస్ఆర్ సీపీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరాయి. అంత్యక్రియలకు జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు వై. విశ్వేశ్వరరెడ్డి, చాంద్బాషాలు హాజరయ్యారు.
అలాగే మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్నారాయణ, మాజీ ఎమ్మెల్యే గుర్నాధ్రెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి హాజరయ్యారు. ప్రసాద్రెడ్డి అంత్యక్రియల సందర్భంగా ప్రసన్నాయనపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు.
#
Tags