వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
7 ప్రధాన రైళ్లలో ప్రీమియం తత్కాల్ టిక్కెట్లు
Published on Wed, 10/01/2014 - 13:08
హైదరాబాద్ : దసరా, దీపావళి పండుగల రద్దీ దృష్ట్యా నేటి నుంచి ఏడు ప్రధాన రైళ్లలో ప్రీమియం తత్కాల్ టిక్కెట్లు ....ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే తత్కాల్ టిక్కెట్లలోని 50 శాతం టికెట్లు ప్రీమియం తాత్కాల్కు బదిలీ చేసింది. దీంతో బెర్త్లు తగ్గే కొద్దీ చార్జీలు పెరగనున్నాయి.
ఫలక్నుమా, పాట్నా, ఏపీ, బెంగళూరు, గోదావరి, దర్శన్, శబరి ఎక్స్ప్రెస్ల్లో ఈ ప్రీమియం తత్కాల్ టిక్కెట్లు లభ్యం కానున్నాయి. డైనమిక్ ఫెయిర్ స్ట్రక్చర్ కింద టిక్కెట్లను విక్రయించనున్నారు. దాంతో డిమాండ్ను బట్టి టికెట్ ధరలను దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించనుంది. ఇక ఈ-టిక్కెటింగ్లో నేటి వరకూ మాత్రమే ప్రీమియం తత్కాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.
#
Tags