పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పూజారి వెకిలి చేష్టలు..సస్పెన్షన్
Published on Sun, 05/17/2015 - 14:30
తాడేపల్లి(గుంటూరు): ఆధ్యాత్మికత, పవిత్రత అనే విషయాలను మరిచి భక్తుల మనోభావాలను దెబ్బతీశాడు ఓ ఆలయ పూజారి. దీంతో అతడు సస్పెన్షన్కు గురయ్యాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వివరాలివీ...గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వీరాంజనేయ స్వామి ఆలయాన్ని విజయవాడ దుర్గగుడి దత్తత తీసుకుంది. ఈ ఆలయంలో హనుమ జయంతి నాడు పలు కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి కాశీ విశ్వనాథశాస్త్రి అసభ్యకరంగా ప్రవర్తించాడు.
మద్యం మత్తులో నృత్యాలు చేశాడు. గంజాయి తాగి, బూతు పాటలు పాడాడు. వీటన్నిటిపై భక్తుల నుంచి ఫిర్యాదులు అందుకున్న దుర్గగుడి ఈవో నర్సింహారావు సదరు పూజారిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
#
Tags