"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
16న ప్రధాని మోదీ రాక
Published on Thu, 01/31/2019 - 07:50
విశాఖసిటీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన ఖరారైంది. పార్టీ కార్యక్రమాలతో పాటు వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఫిబ్రవరి 16వ తేదీన మోదీ విశాఖలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించేందుకు వస్తున్న నేపథ్యంలో వచ్చే నెల 16న జిల్లాకు రానున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు తెలిపారు. వచ్చే నెల 4న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా విజయనగరంలో పర్యటించనున్నారనీ, ఆ తర్వాత ప్రధాని మోదీతో పాటు అమిత్ షా కూడా విశాఖ రానున్నారని వెల్లడించారు. తొలిసారిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు విశాఖలో పర్యటించనున్నారని విష్ణుకుమార్రాజు చెప్పారు.
#
Tags