వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మృతదేహంతో స్టేషన్ ముందు బైఠాయింపు
Published on Tue, 03/29/2016 - 20:35
విశాఖపట్టణం : విశాఖ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రియురాలు ప్రేమకు నిరాకరించిందని సోమవారం ఆత్మహత్యకు పాల్పడిన పార్థసారధి మృతదేహంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆరిలోవ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఆత్మహత్యకు కారణమైన ప్రేమించిన యువతిని స్టేషన్కు తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు వారికి సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
#
Tags