చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘హింసకు తావులేని కోళ్ల పందాలు జరగాలి’
Published on Tue, 12/24/2019 - 15:17
సాక్షి, పశ్చిమగోదావరి: జూదానికి, హింసకు తావులేని కోళ్లపందాలు సంక్రాంతి పండగలో జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. సంక్రాంతి పండగలో కోళ్ల పందాల సాంప్రదయం గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి జిల్లాలు సంక్రాంతి పండగ సాంప్రదాయలకు ప్రతీక అని ఆయన గుర్తు చేశారు. అమరావతి రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆయన తెలిపారు. అమరావతి అభివృద్ధి ఏమాత్రం తగ్గదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. విశాఖపట్నం రాజధానితో ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.
#
Tags