నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రెల్లి కులస్థులకూ కార్పొరేషన్ కావాలి
Published on Mon, 11/19/2018 - 06:50
విజయనగరం: రెల్లి కులస్థులకోసం ప్రత్యేక కార్పోరేషన్ను ఏర్పాటు చేయాలని పార్వతీపురానికి చెందిన రెల్లికులస్తులు జననేత జగన్మోహన్రెడ్డిని వేడుకున్నారు. తమ కులాన్ని పేదరికం వేధిస్తోందనీ, చదువుకునే స్థోమత లేక అక్షరాస్యత కూడా చాలా తక్కువగా ఉంటోందనీ చెప్పారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే సబ్సిడీ రుణాలు తీసుకుని జీవనోపాధి పొందుతామని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎన్ని సార్లు వేడుకున్నా ఫలితం లేకుండా పోయిందనీ, వైఎస్ పాలనలో రెల్లి కులస్తులకు నామినేటెడ్ పదవులిచ్చి గౌరవించారనీ, వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే తమకు న్యాయం చేయాలని కోరారు.
#
Tags