అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జ్యూట్ మిల్లు తెరిపించి ఉపాధి కల్పించాలి
Published on Thu, 09/20/2018 - 07:08
అన్నా చిట్టివలస జ్యూట్మిల్లు 2009లో లాకౌట్ అయింది. సుమారు 6,500 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జ్యూట్మిల్లును తెరిపిస్తామని మా ఎమ్మెల్యే గంటాశ్రీనివాసరావు హమీ ఇచ్చారు. తీరా గెలిచాక ఈ సంగతి పట్టించుకోకుండా మోసం చేశారన్నా అంటూ ప్రసాదరెడ్డి పాదయాత్రలో జగన్మోహన్రెడ్డిని కలసి మొరపెట్టుకున్నాడు. వేలాదిమంది కార్మికుల భవితవ్యం దీనిపై ఆధారపడి ఉందన్నా. ఎలాగైనా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత లాకౌట్ ఎత్తివేసి మిల్లును తెరిపిస్తే తిరిగి అందరికీ ఉపాధి లభిస్తుందని ఆయన కోరాడు.
#
Tags