వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గుంటూరు కలెక్టరేట్లో రెవెన్యూ ఉద్యోగుల ధర్నా
Published on Mon, 07/27/2015 - 17:44
గుంటూరు : గుంటూరు జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ అసోసియేషన్ కార్యాలయం ఎదుట సోమవారం వీఆర్ఓ, వీఆర్ఏ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. రెవెన్యూ ఉద్యోగులపై దాడికి దిగిన టీడీపీ రియల్టర్లపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కాగా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడుతున్న రియల్టర్లను అడ్డుకున్నందుకు అసభ్య పదజాలంతో దుర్భాషలాడి, రెవెన్యూ ఉద్యోగుల చొక్కాలు ఊడదీయించిన సంగతి తెల్సిందే.
#
Tags