నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..
Published on Sun, 04/10/2016 - 08:45
- ఆరుగురికి తీవ్ర గాయాలు
గోపవరం(వైఎస్సార్జిల్లా)
వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ను ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా గోపవరం మండలం తీపిగుంట వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. విజయవాడ నుంచి కడప వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు తీపిగుంట వద్దకు రాగానే ముందు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
#
Tags