మత్స్యకారులకు గుడ్ న్యూస్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైఎస్ఆర్జిల్లాలో ప్రారంభమైన సమైక్యశంఖారావ సభ
Published on Sat, 12/14/2013 - 18:17
వైఎస్ఆర్జిల్లా: రాష్ట్ర విభజనపై కేంద్రం తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రానికి పంపిన నేపథ్యంలో విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో అందోళనలు మొదలైయ్యాయి. రాష్ట్రవిభజన విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ సమైక్యవాదులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కడపలో వైఎస్సార్ సర్కిల్ లో శనివారం సమైక్యశంఖారావ సభ ప్రారంభమైంది.
ఈ సమైక్యశంఖారావ సభలో జిల్లా కన్వీనర్ సురేశ్ బాబు, ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
#
Tags