Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సమైక్యాంధ్ర కోసం పోస్టుకార్డుల ఉద్యమం
Published on Thu, 09/19/2013 - 01:03
ఎమ్మిగనూరు టౌన్, న్యూస్లైన్: సమైక్యాంధ్ర కోసం పట్టణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోస్టుకార్డుల ఉద్యమాన్ని చేపట్టారు. బుధవారం వివిధ పాఠశాలలకు చెందిన 600 మంది విద్యార్థులు ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, సోనియాగాంధీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్టుకార్డులను పంపారు. కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఉరుకుందు, కె.శ్రీనివాసులు, మహానందయ్య, మహాదేవప్ప పాల్గొన్నారు.
#
Tags