వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రైల్వే కోడూరులో భారీగా ఎర్రచందనం స్వాధీనం
Published on Tue, 10/08/2013 - 08:21
వైఎస్ఆర్ కడప జిల్లాలోని రైల్వే కోడూరులో పెట్రోల్ బంక్ సమీపంలో అరిటికాయల మినీ లారీలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు మంగళవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం వారిని రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుత్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే మినీ లారీని కూడా స్టేషన్కు తరలించి సీజ్ చేసినట్లు వివరించారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ బహిరంగ మార్కెట్లో రూ.50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.
#
Tags