అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఫోన్ బుక్ చేస్తే సబ్బులు వచ్చాయి
Published on Fri, 06/07/2019 - 13:19
మెళియాపుట్టి: మెళియాపుట్టి గ్రామానికి చెందిన త్రినాథ్రధో మొబైల్ కోసం ఆర్డర్ ఇస్తే పార్శిల్లో సబ్బులు రావడంతో నివ్వెరపోయారు. రూ.15,990 విలువ గల మొబైల్ కోసం ప్లిప్కార్ట్లో (ఆన్లైన్లో) బుక్ చేశారు. గురువారం వచ్చిన పార్శిల్ను తెరచి చూసేసరికి మొబైల్కు బదులు ఐదు సంతూరు సబ్బుల ప్యాకెట్ రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలా ఆన్లైన్లో మోసపోవడం పట్ల త్రినాథ్రధో ఆవేదన వ్యక్తం చేశారు.
#
Tags