విశాఖకే జై కొట్టిన టిడిపి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సికింద్రాబాద్-విశాఖ మధ్య ప్రీమియం రైలు
Published on Tue, 11/25/2014 - 02:22
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-విశాఖ మధ్య ఏసీ ప్రీమియం రైలు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. ఇది డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి మర్నాడు ఉదయం 9.05కు విశాఖ చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో రాత్రి 9.10కి విశాఖలో బయల్దేరి మర్నాడు ఉదయం ఏడింటికి సికింద్రాబాద్ చేరుకుంటుంది. విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లిల్లో ఆగుతుంది.
#
Tags