వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కండెక్టర్ ను కొట్టిన ఎస్ ఐ..భారీగా ట్రాఫిక్ జాం
Published on Tue, 02/10/2015 - 19:34
గుంటూరు: నరసరావు పేటలో రోడ్డుపై బస్సు ఆపారని ఆర్టీసీ కండెక్టర్ ను ఎస్ఐ లోక్ నాథ్ కొట్టారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన ఆర్టీసీ సిబ్బంది బస్సులను బస్టాండ్ వద్ద ఆపి ఎస్సై వైఖరికి నిరసనగా ఆందోళనకు దిగారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.కండక్టర్ కు క్షమాపణ చెప్పేవరకు ఆందోళన విరమించేది లేదని సిబ్బంది తెగేసి చెప్పారు.
#
Tags