మీ జగన్ గెలిస్తేనే స్కీములు కొనసాగింపు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
8న సింగపూర్ మంత్రి ఈశ్వరన్ రాక
Published on Thu, 12/04/2014 - 01:56
ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ తయారీపై చర్చలు
సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని మాస్టర్ ప్రణాళికను రూపొందించి ఇవ్వడంలో భాగంగా, దానిపై సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపేందుకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఈ నెల 8న మధ్యాహ్నం హైదరాబాద్కు వస్తున్నారు. అయన వెంట పెద్ద సంఖ్యలో సింగపూర్ ప్రభుత్వ కంపెనీల ప్రతినిధి బృందం కూడా వస్తోంది. సాయంత్రం 4.30 గంటలకు బాబుతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రతినిధి బృందం సమావేశమై చర్చలు జరపనుంది. అదే రోజు రాత్రికి ఆ బృందం తిరిగి సింగపూర్ బయలుదేరి వెళ్తుందని అధికార వర్గాలు తెలిపాయి.
#
Tags