Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఒకేరోజు ఆరుగురికి పాముకాటు
Published on Wed, 07/15/2020 - 20:31
సాక్షి, కృష్ణాజిల్లా : పామర్రు నియోజకవర్గంలో రైతులు పాముకాటుకు గురవుతున్నారు. మొవ్వ, పమిడిముక్కల మండలాల్లో ఒకే రోజున ఆరుగురు వ్యవసాయ కూలీలు పాముకాటుకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. సకాలంలో హాస్పిటల్కి తీసుకురావడంతో ముప్పు తప్పిందని పేర్కొన్నారు. వ్యవసాయపనులు చేసే రైతులు, కూలీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలం కావడంతో ఇలాంటి కేసులు వరుసగా జరుగుతున్నాయని, ఇప్పటికే 40 పాముకాటు కేసులు వెలుగుచూసినట్లు ఆయన తెలిపారు.
#
Tags