గాజువాకలో జనజాతర
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు:ఈస్ట్ కోస్ట్ రైల్వే
Published on Fri, 10/11/2013 - 15:18
ఫై-లిన్ తుఫాన్ కారణంగా ఈ రోజు పలు ప్యాసీంజర్ రైళ్లు రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శుక్రవారం విశాఖపట్నంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. రైల్ నెం: 78532 విశాఖపట్నం - పలాస, 67292 విశాఖపట్నం - విజయనగరం ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపింది.
అలాగే రేపు 78531 పలాస-విశాఖపట్నం, 58418 /58417 గున్పూర్-పూరీ-గున్పూర్, 58419పలాస-గుణ్పూర్, 58526 / 58525 విశాఖపట్నం - పలాస -విశాఖపట్నం, 67291 విజయనగరం-పలాస, 67294 / 67293 విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది.
#
Tags