అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తూర్పుగోదావరి జిల్లాలో వింత
Published on Sat, 10/28/2017 - 12:16
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో శనివారం వింత చోటు చేసుకుంది. రుబ్బు రోలు నుంచి తెల్లని ద్రవం వస్తుండటంతో స్థానికులు సంబ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. రోలు నుంచి ఊరుతున్న తెల్లని ద్రవం పాలు అని స్థానికులు అంటున్నారు.
పాలను తోడిన తర్వాత కూడా తిరిగి వస్తున్నాయి. ఈ విషయం ఆ నోట ఈ నోట చుట్టు పక్కల గ్రామాల వారికి తెలయడంతో ప్రజలు ఈ వింతను చూడటానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. అంతేకాకుండా రుబ్బురోలుకు పూజలు చేస్తున్నారు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.
#
Tags