వివేకా కేసు..కోర్టులో సునీతకు ఎదురుదెబ్బ..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆటో బోల్తా, విద్యార్ధినికి గాయాలు
Published on Tue, 09/08/2015 - 11:21
వి.కోట: ఆటో బోల్తాపడి ఓ విద్యార్ధినికి తీవ్రగాయాలు కాగా, మరో ముగ్గురికి స్వల్పంగా గాయపడిన సంఘటన వి.కోట మండలం పామునిగానిపల్లి వద్ద మంగళవారం ఉదయం జరిగింది. వి.కోట మండలం పాతూరుకి చెందిన చంద్ర పామునిగానిపల్లి జడ్పీ హైస్కూల్లో 8వ తరగతి చదువుతోంది.ఈ రోజు ఉదయం స్కూల్కి వెళ్లేందుకు షేరింగ్ ఆటో ఎక్కింది. విద్యార్ధిని వెళుతున్న ఆటో పాముగానిపల్లి వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో విద్యార్ధిని కాలు విరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి స్వల్ప గాయలయ్యాయి. క్షతగాత్రులను కుప్పం ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
#
Tags