వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్ ఎప్పుడు?
Published on Mon, 08/20/2018 - 07:09
విశాఖపట్నం :నా పేరు తమరాన వసుధ. మాది వజ్రగడ. ఏపీ మోడల్ స్కూల్లో పదో తరగతి చదివాను. 9.8 గ్రేడ్ పాయింట్లు సాధించాను. నాకు ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చేందుకు అవకాశం ఉంది. పదో తరగతి ఫలితాలు విడుదలై మూడు నెలలు కావస్తున్నా.. రెండో కౌన్సెలింగ్ చేయడం లేదు. మొదటి కౌన్సెలింగ్లో ప్రైవేట్ సంస్థలకు చెందిన విద్యార్థులకు సీటు రాలేదని కోర్టుకు వెళ్లారంటా.. వారితో మాకేంటి సంబంధం. ఇలాంటి కారణాలు చెప్పి మాలాంటి వారి ఉన్నత చదువులకు టీడీపీ ప్రభుత్వం మోకాలడ్డుతుంది. ఈ విషయాన్ని జగన్ అన్న దృష్టికి తీసుకెళ్లాను.
#
Tags