వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘మహీంద్రా’ను సందర్శించిన ప్రిన్స్
Published on Sat, 08/31/2013 - 00:30
జహీరాబాద్, న్యూస్లైన్: సినీ నటుడు మహేష్బాబు శుక్రవారం జహీరాబాద్ సమీపంలోని మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారాన్ని సందర్శించారు. మహీంద్రా ట్రాక్టర్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నందున యాజమాన్యం మహేష్బాబును స్థానిక ట్రాక్టర్ యూనిట్కు ఆహ్వానించి రైతులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి ట్రాక్టర్ పనితనం గురించి తెలుసుకున్నట్టు సమాచారం. మహేష్బాబు రాక సందర్భంగా కర్మాగారం పరిసరాల్లోకి ఇతరులనెవ్వరినీ అనుమతించలేదు. కార్యక్రమాన్ని ముగించుకున్న అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్లారు.
#
Tags