అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శవంపై కూడా కక్ష తీర్చుకుంటున్న టిడిపి వారు!
Published on Sun, 09/07/2014 - 14:53
ఒంగోలు: టిడిపి వారి ఆగడాలకు అంతుపంతులేకుండా ఉంది. సాధారణంగా ఎన్నికలు అయిపోయిన తరువాత రాజకీయాలు, పార్టీలను పెద్దగా ఎవరూ పట్టించుకోరు. టిడిపి వారు తమకు ఓటు వేయలేదని చనిపోయిన వ్యక్తిపై కూడా కక్షతీర్చుకుంటున్నారు.చనిపోయిన వ్యక్తి టిడిపికి ఓటు వేయలేదని టిడిపి వర్గీయులు అతని శవాన్ని శ్మశానంలోకి కూడా అనుమతించడంలేదు.
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం తంగేడుమల్లి గ్రామంలో ఈ ఘటన జరుగుతోంది. గ్రామంలో వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక వ్యక్తి చనిపోయాడు. అయితే అతను టిడిపికి ఓట్లు వేయలేదని, ఆ శవాన్ని, వైఎస్ఆర్ సిపి వర్గీయులను టిడిపి వర్గీయులు శ్మశానంలోకి అనుమతించలేదు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
**
#
Tags