వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బాబులు..బాలలనూ వదల్లేదు
Published on Sat, 03/16/2019 - 07:47
పాలక పార్టీ పెద్దల ప్రచార దాహం శ్రుతి మించుతోంది. ప్రధాన రహదారుల్లో హోర్డింగులు ఏర్పాటు చేసి, ఆర్టీసీ బస్సులపై పథకాలను వివరిస్తూ ప్రచారం పొందడం సరిపోదనుకుని బడి పిల్లలనూ వాడుకుంటున్నారు. వారి పుస్తకాల బ్యాగుల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నక్కా ఆనంద్బాబుల ఫొటోలు ముద్రించి ప్రచారం చేసుకోవడం చూసిన గుంటూరు జనం ఔరా.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.– ఫొటో: రామ్గోపాల్
#
Tags