నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఫీజు రీయింబర్స్మెంటు ఇవ్వడం లేదు
Published on Mon, 07/09/2018 - 05:58
తూర్పుగోదావరి : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంటు మూడేళ్లుగా ఏ విద్యార్థికీ ఇవ్వలేదు’ అని కాకినాడకు చెందినజె.విజయకుమార్ వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించారు. తాను కాకినాడ ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ డిప్లమో మూడో ఏడాది చదువుతున్నానని, మూడేళ్ల నుంచి నేటì వరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని జగన్కు వివరించాడు.
#
Tags