Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైవీయూ ఉద్యోగిపై టీడీపీ నేత దాడి
Published on Tue, 09/16/2014 - 23:01
వైఎస్ఆర్ జిల్లా: తన సొంత కళాశాలలో లా ఎగ్జామ్స్ సెంటర్ ఇవ్వలేదని యోగి వేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామర్ను టీడీపీ నేత గోవర్థన్రెడ్డి దుర్భాషలాడిన ఘటన వెలుగులోకి వచ్చింది.
టీడీపీ నేత గోవర్థన్రెడ్డి దుష్పవర్తనపై వైవీయూ రిజిస్ట్రార్కు అసిస్టెంట్ కంట్రోలర్ ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతపై తగు చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. టీడీపీ నేత వ్యవహారతీరుపై నిరసన వ్యక్తం చేస్తూ యూనివర్శిటీలో విధులను టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ బహిష్కరించారు.
#
Tags