వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బనగానపల్లిలో టీడీపీ నేత హత్య
Published on Tue, 01/05/2016 - 10:52
బనగానపల్లి: పాతకక్షల నేపధ్యంలో ఓ టీడీపీ నాయకుడు హత్యకు గురైన సంఘటన కర్నూల్ జిల్లా బనగానపల్లి మండలంలోని రామకృష్ణాపురంలో మంగళవారం ఉదయం జరిగింది. రామకృష్ణాపురానికి చెందిన నగేష్ (37) టీడీపీలో క్రీయాశీలకంగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం రామకృష్ణ పిల్లలను స్కూల్ దగ్గరకు దించి వస్తుండగా గుర్తు తెలియన వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. రామకృష్ణ అక్కడిక్కడే మృతి చెందాడు. గ్రామ కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. రామకృష్ణ పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags