Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సర్వేపై హోంమంత్రికి టీడీపీ ఎంపీల ఫిర్యాదు
Published on Thu, 08/14/2014 - 03:17
సాక్షి, న్యూఢిల్లీ : ఈ నెల 19న టీ సర్కారు నిర్వహించనున సర్వేపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తున్నట్టు సమాచారం. దీనిపై టీ ప్రభుత్వాన్ని వివరణ కోరినట్టు తెలుస్తోంది. అయితే దీన్ని కేంద్ర హోంశాఖ వర్గాలు ధృవీకరించలేదు. కాగా, ఈ సర్వే రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నారని హోం మంత్రి రాజ్నాథ్సింగ్కు బుధవారం టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
సర్వేలకు కేంద్ర సంస్థలుండగా.. కులాలు, ప్రాంతాల పేరుతో టీ సర్కారు సర్వే నిర్వహిస్తోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కాగా హోంమంత్రిని కలిసిన విషయాన్ని టీడీపీ ఎంపీలెవరూ ధ్రువీకరించలేదు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కలిసి ఈ ఫిర్యాదు ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతుండగా.. ఈ అంశంపై ఇంకా కలవలేదని, గురువారం కలుస్తామని పార్టీలోని మరికొన్ని వర్గాలు చెప్పాయి.
#
Tags