వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉపాధ్యాయుడికి చెప్పుదెబ్బలు
Published on Mon, 04/03/2017 - 19:06
విద్యార్థినిలకు అసభ్యకర మెసేజ్లు పంపడంతో ఉపాధ్యాయుడికి చెప్పుదెబ్బలు
నర్సన్నపేట(శ్రీకాకుళం జిల్లా): రవీంద్రభారతీ స్కూల్లో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎస్ అమ్మాజీరావుని స్థానికులు చెప్పులతో దేహశుద్ధి చేశారు. అమ్మాజీరావు, 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్ధినులకు అసభ్యమెసేజ్ లు పెడుతుండటంతో వాళ్లు తమ తల్లిదండ్రులకు చెప్పారు.
తల్లిదండ్రులు ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపాల్కు చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. అమ్మాజీరావు ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. దీంతో కొందరు స్థానికులు అతని సెల్ ఫోన్ ను లాక్కొని పరిశీలించగా అందులో అసభ్య మెసేజ్ లు కనిపించాయి. ఆగ్రహానికి లోనైన కొందరు మహిళలు అమ్మాజీరావు ని చెప్పులతో చితకొట్టి పోలీసులకు అప్పగించారు.
#
Tags