వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కాకినాడ సెజ్ లో ఉద్రిక్తత
Published on Thu, 07/07/2016 - 13:41
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సెజ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక రమణక్క పేటలోని సరుగుడు తోటలను నరికేందుకు గురువారం అధికారులు ప్రయత్నించారు. దీంతో సెజ్ సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులకు, స్థానికుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags