అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తిరుపతి వినాయకనగర్లో ఉద్రిక్తత
Published on Mon, 04/29/2019 - 12:43
సాక్షి, చిత్తూరు: తిరుపతి రూరల్ మండలం వినాయకనగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతల మోసానికి స్థానికులు రోడ్డుపాలయ్యారు. డబ్బులు తీసుకుని టీడీపీ నేతల ఇప్పించిన భూముల్లో స్థానికులు కొందరు నిర్మాణాలు చేసుకున్నారు. అయితే అవి అక్రమ నిర్మాణాలని అధికారులు తొలగించే ప్రయత్నం చేయడంతో వారిని స్థానికులు అడ్డుకున్నారు. ఓ దశలో పోలీసులకు, వారికీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయినా తగ్గని అధికారులు...పోలీసుల సాయంతో నిర్మాణాలను కూల్చివేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై...ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నం చేశారు.
#
Tags