IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అనుమానం పెనుభూతమై..
Published on Sun, 04/10/2016 - 09:02
అనుమానం పెనుభూతమై ఓ వ్యక్తి కట్టుకున్న భార్యని అతికిరాతకంగా కడతేర్చాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెద వేగిమండలం కే.కన్నాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామును చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుకి ఆరేళ్ల క్రితం రోజ(21)తో వివాహమైంది. కొబ్బరి బోండాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వీరి జీవితంలోకి తరచు గొడవలు జరుగుతుండేవి. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త శనివారం రాత్రి కూడా ఆమెతో గొడవపడి కోపోద్రిక్తుడై ఆమె నిద్రిస్తుండగా.. ఆదివారం తెల్లవారుజామున కొబ్బరి కాయలు నరికే కత్తితో ఆమె మెడ నరికేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags