నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టీవీ ప్లగ్ పెడుతూ..
Published on Wed, 03/23/2016 - 12:14
టీవీ ప్లగ్ పిన్ను కరెంట్ బోర్డ్కు అనుసంధానిస్తూ ఓ వ్యక్తి షాక్కు గురై మృతి చెందాడు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం కోడుపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. లక్ష్మీనారాయణ (40) అనే వ్యక్తి ఉదయం 7 గంటల సమయంలో ఇంట్లో ఉన్న టీవీ ప్లగ్ను బోర్డ్కు పెట్టే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది.
#
Tags