రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఎన్కౌంటర్ను హత్య కేసుగా నమోదు చేయండి'
Published on Fri, 04/10/2015 - 14:19
హైదరాబాద్ : శేషాచలం అడవుల్లో జరిగిన 20 మంది కూలీల ఎన్కౌంటర్ ఘటనను హత్యకేసుగా నమోదు చేయాలని హైకోర్టు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
కాగా ఎన్కౌంటర్ ఘటనపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఎదురు కాల్పుల్లో పాల్గొన్న పోలీసులపై కేసు నమోదు చేశారా అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. పోలీసు నివేదిక స్పష్టంగా లేదన్న హైకోర్టు, పూర్తి వివరాలతో మరోసారి నివేదిక సమర్పించాలని డిజిపీని ఆదేశించిన విషయం తెలిసిందే.
#
Tags