అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఈరోజు ప్రధానాంశాలు.. ఒక్క క్లిక్తో
Published on Wed, 08/22/2018 - 19:33
సాక్షి, హైదరాబాద్: హస్తం పార్టీతో దోస్తీకి ‘సైకిల్’ అధినేత సిద్ధమయ్యారని వైఎస్సార్ సీపీ నాయకుడు టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. కాంగ్రెస్తో పొత్తుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని పేర్కొన్నారు. రాహుల్- చంద్రబాబు మధ్య రేవంత్రెడ్డి మధ్యవర్తిత్వం నిర్వర్తిస్తున్నారని వెల్లడించారు. మరోవైపు వరదలతో అల్లాడుతున్న కేరళలో నకిలీ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక క్రికెట్లో కోహ్లి సేన భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు మీ కోసం.. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
చంద్రబాబు-రాహుల్ మధ్య రేవంత్ మధ్యవర్తిత్వం
కేరళ వరదలు: అభిమానుల అత్యుత్సాహం!
#
Tags