amp pages | Sakshi

నేడు గవర్నర్ నరసింహన్ జిల్లా రాక

Published on Wed, 04/20/2016 - 02:20

చిత్తూరు (అగ్రికల్చర్): ఈ నెల 20,21 తేదిల్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జిల్లాలో పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మధ్యాహ్నం 12.40 గంటలకు హైదరాబాదు నుంచి బయలుదేరి 1.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి 1.50 గంటలకు బయలుదేరి 2.30 గంటలకు తిరుమల పద్మావతి అతిథిగృహం చేరుకుంటారు.



సాయంత్రం 4 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి 4.35 గంటలకు తిరుచానూరు చేరుకుని పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడ నుంచి 5.05 గంటలకు బయలుదేరి 7 గంటలకు కడపలోని స్టేట్ గెస్ట్‌హౌస్ చేరుకుంటారు. 21 తేది ఉదయం 7.30 గంటలకు కడప నుంచి బయలుదేరి 9 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని 9.45 గంటలకు హైదరాబాదు వెళతారని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌