అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘మాధవీ కృష్ణమూర్తి’ పిటిషన్పై నేడు విచారణ
Published on Fri, 01/17/2014 - 01:22
సాక్షి, హైదరాబాద్: తనకు అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ కన్ఫర్డ్ ఐఏఎస్ హోదా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని, ఈ క్రమంలోనే తన పేరును యూపీఎస్సీకి సిఫార్సు చేయలేదని ఆరోపిస్తూ ప్రభుత్వాధికారి మాధవీ కృష్ణమూర్తి హైకోర్టును ఆశ్రయించారు. వివాదం తేలేవరకు 6 కన్ఫర్డ్ పోస్టుల్లో ఒకదాన్ని ఖాళీగా ఉంచేలా ఆదేశించాలని ఆమె తన పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది.
నేడు, రేపు ఇంటర్వ్యూలు
రెవెన్యూయేతర 6 కనఫర్డ్ ఐఏఎస్ పోస్టులకుగాను శుక్ర, శనివారాల్లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. మొత్తం 30 మందిలో 14 మందికి ఇప్పటికే ఇంటర్వ్యూలు ముగియగా, మిగతా 16 మందికి యూపీఎస్సీ చైర్మన్ నేతృత్వంలోని కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.
#
Tags