ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు - రాకపోకలు బంద్
Published on Tue, 11/10/2015 - 14:33
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నెల్లూరు జిల్లాలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని సైదాపురం మండల శివారులోని రెండు ఏర్లు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ మార్గాల్లో మంగళవారం ఉదయం నుంచి రాకపోకలు స్తంభించాయి. సైదాపురం-గూడూరు మధ్య ఉన్న కమాన్గెనివాగు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే సైదాపురం- మార్కాపురం మార్గంలోని మాలేరు వాగు పొంగడంతో ఈ మార్గాంలో కూడా రాకపోకలకు అంతరాయం కలిగింది. సైదాపురంలో సోమవారం సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
#
Tags