వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నిర్మలా సీతారామన్తో టీటీడీ ఛైర్మన్ భేటీ
Published on Mon, 07/13/2020 - 18:18
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం భేటీ అయ్యారు. టీటీడీ వద్ద ఉన్న పాత నోట్లు, భక్తుల కానుకలను డబ్బుల రూపంలో మార్చేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు. పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులు వెంటనే ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. లాక్డౌన్ కారణంగా టీటీడీకి రెవెన్యూ లేదని, కష్టాల్లో ఉన్న సంస్థను ఆదుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రికి వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.
#
Tags