అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హథీరాంజీ మఠంలో పెళ్లిళ్లపై విచారణ: టీటీడీ ఈవో
Published on Fri, 03/06/2015 - 23:36
తిరుమల: తిరుమలలోని హథీరాంజీ మఠంలో ఇటీవల ‘మరుమాంగళ్యం’ పేరుతో నిర్వహించిన పెళ్లిళ్లపై విచారణ చేయిస్తామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు తెలిపారు. వివాహాలు అయిన జంటలకే తిరిగి పెళ్లిళ్లు చేసినట్టు విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈవో పైవిధంగా బదులిచ్చారు. మరుమాంగళ్యం పేరుతో వివాహాలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు.
ఇందులో వాస్తవ పరిస్థితులు ఏమిటి? భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారా? లేదా? అన్న విషయాలపై ఆరా తీస్తామన్నారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
#
Tags