ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టీటీడీ ఆన్లైన్ విధానంలో మార్పులు
Published on Wed, 01/15/2020 - 11:37
సాక్షి, తిరుపతి: తిరుమలలో గదుల బుకింగ్ విధానంతో మార్పులు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవాస్థానం (టీటీడీ) వారు తెలిపారు. అద్దెగదులను ముందస్తుగా బుక్ చేసుకునే భక్తులు కాషన్ డిపాజిట్ చెల్లించే విధానాన్ని అమలులోకి తెసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఎంత మొత్తంలో గదులు బుక్ చేసుకుంటే అదనంగా అంతే మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు గదిని ఖాలీ చేసే సమయంలో డిపాజిట్ నుతిరిగి ఇవ్వనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెలఖరు నాటికి ఆఫ్ లైన్ బుకింగ్ విధానంలోనూ అమలు చేయనున్నట్లు టీటీడీ వెల్లడించారు. కాగా ప్రస్తుత ఆన్లైన్ బుకింగ్ చేసుకునే భక్తులకు కూడా ఇది వర్తిసున్నట్లు టీటీడీ పేర్కొంది.
#
Tags