చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టీవీ చానల్ విలేకరి అరెస్ట్
Published on Sat, 10/11/2014 - 07:28
మొగల్తూరు : ఇసుక వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో తహసిల్దార్ ఫిర్యాదు మేరకు ఓ టీవీ చానల్ విలేకరిని అరెస్ట్ చేసినట్టు ఎస్సై కె.సుధాకర్రెడ్డి చెప్పారు. నరసాపురం మండలం చినమామిడిపల్లి గ్రామానికి చెందిన కె.మురళీకృష్ణమనాయుడు అనే వ్యక్తి టీవీ చానల్ విలేకరినని చెప్పుకుంటూ ఇటీవల తూర్పుతాళ్లు గ్రామంలో ఇసుక వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేశాడు.
దీనిపై సంబంధిత వ్యాపారులు నరసాపురం తహసిల్దార్ దృష్టికి తీసుకురాగా, దీనిపై స్పందించిన తహసిల్దార్ ఎస్.హరినాథ్ మొగల్తూరు పోలీస్స్టేషన్లో గత నెల 29న ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి అతని కోసం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం సీతారామపురం వంతెన వద్ద నిందితుడిని అరెస్ట్ చేసినట్టు ఎస్సై తెలిపారు.
#
Tags