రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శంషాబాద్ లో రెండున్నర కిలోల బంగారం స్వాధీనం
Published on Tue, 03/11/2014 - 11:35
హైదరాబాద్:ఈ మధ్య కాలంలో అక్రమ బంగారం రవాణాతో పట్టుబడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కిలోల మోతాదులో బంగారాన్ని గల్ఫ్ దేశాలను తీసుకువస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కుతున్నఘటనలు అధికసంఖ్యలోనే ఉన్నాయి. దుబాయ్ నుంచి వస్తున్న కొంతమంది ప్రయాణికులు భారీ స్థాయిలో బంగారాన్నితీసుకువస్తూ శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులకు పట్టుబడిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన కొంతమంది ప్రయాణికుల నుంచి రెండున్నర కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దీనికి సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ఆరంభించారు. వీరంతా విశాఖకు చెందిన వారిగా అధికారులకు తెలిపారు.
#
Tags