అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అక్రమంగా రంగురాళ్ల తవ్వకాలు : ఇద్దరు అరెస్ట్
Published on Fri, 08/14/2015 - 16:03
సాలూరు రూరల్ : విజయనగరం జిల్లా సాలూరు మండలం సొంపిగామ్ సమీపంలోని సిరిలిమెట్ట కొండ వద్ద అక్రమంగా రంగురాళ్ల తవ్వకాలు జరుపుతుండగా పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, సుమారు 11 మంది పరారయ్యారు.
పట్టుబడిన అమృతరావు, రామారావు నుంచి కొన్ని రంగురాళ్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పరారైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏజెన్సీలోని ఈ ప్రాంతంలో అపార ఖనిజ నిక్షేపాలు ఉన్నట్టు స్థానికులు చెబుతుంటారు.
#
Tags