అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కారు ఢీకొని తోడికోడళ్లు మృతి
Published on Thu, 04/21/2016 - 20:12
ఏలేశ్వరం (తూర్పుగోదావరి జిల్లా) : ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామం శివారులో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో తోడికోడళ్లు మృతిచెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రత్తిపాడు మండలం బమ్మంగి గ్రామానికి చెందిన అర్జున, ఆయన భార్య లక్ష్మి, ఆమె తోడికోడలు భవాని, ఆమె కుమారుడు జగన్కుమార్ ద్విచక్రవాహనంపై జగ్గంపేటకు వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మి, భవాని, జగన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని కాకినాడ ఆస్పత్రికి తరలించగా లక్ష్మి, భవానిలు మృతిచెందారు. జగన్ కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
#
Tags