బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
Published on Sat, 09/26/2015 - 16:47
పూసపాటిరేగ ( విజయనగరం): లారీ, బైకు ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా కందివలస జాతీయ రహదారిలో శనివారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు.. ఇద్దరు యువకులు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా మార్గమధ్యంలో కందివలస వద్ద లారీని ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న వారిద్దరికీ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరు శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పెనుబాకకు చెందిన కంచిరెడ్డి సత్యనారాయణగా గుర్తించారు. మరొకరి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
#
Tags